• Kottha Katha 2018

    Kottha Katha 2018

    చెప్పుకోవడానికి ఒక కథంటూ లేకుండా ఎలా బతుకుతున్నావ్? అంటాడు దోస్తోవ్ స్కీ, నిజమే కదా! చెప్పుకోవడానికి ఏమీ లేనివాడు అందరికంటే దురదృష్టవంతుడు. భాష తెలియని ఆది మానవుడు సైతం తన కథలను గుహలలో బొమ్మల్లా చిత్రీకరించాడు. నోటి మాటగానో, తాళపత్ర గ్రంథాల ద్వారానో, దేవాలయాల గోడలపైన చెక్కిన శిల్పాల ద్వారానో మనకి వారసత్వంగా వచ్చిన ప్రక్రియ కథ.

    నవ్వు తెప్పించే హాస్యకథల రూపంలోనో, ఆలోచింపజేసే నీతికథల రూపం లోనో, మనసును రంజింపజేసే శృంగారభరితమైన కథల రూపంలోనో కథ అనే ఈ పురాతన కళాప్రక్రియ నేటికీ కొనసాగుతూనే ఉంది. అయితే గత వందేళ్ళకి పైగా వచ్చిన ఆధునిక కథ సంగతి వేరు. మన జీవితాలను గతంతో అనుసంధానం చేస్తూనే, మారుతున్న సమాజానికి అనుగుణంగా మన ఆలోచనలను వ్యక్తం చేయడానికి కథ కొత్త మార్గాలను వెతుక్కుంటూనే ఉంది. అలా వెతుక్కుంటూ చేరిన విభిన్న, వినూత్న కథల సంకలనం ఈ కొత్తకథ 2018.

    149.00
    Add to cart
  • Kukkapilla Gopi Kathalu Manasu gelichaanu
  • Kumkuma Puvvula Dhukkam
  • Land Guns Caste Women

    Land Guns Caste Women

    Why I had to write this book

    This is the story of my reckoning with myself and the world around me. I was born into a Tamil brahmin family with roots in Kerala. For over five decades, the rugged Deccan landscape of Hyderabad and its surrounding districts has been my home. While burning the bra was considered radical in the West, in my family, wearing one when I was fourteen made me a slut. My younger days were marked by small insurrections and a passion for mathematics. I gravitated towards the Naxalite movement in the 1970s and went underground during the Emergency. My parents thought I had been brainwashed. They bundled me away to Madras, and sought to ‘rebrainwash’ me by subjecting me to shock treatment (electroconvulsive therapy). My memory got scrambled. Rescued and returned to Hyderabad, I could not recognize the man I wanted to marry. I was disoriented. To evade arrest during the Emergency, my husband Cyril Reddy and I moved to the north of India where we lived amongst the halmikis of Ghaziabad, teaching them English among other things. I often contemplated suicide. When we returned to Hyderabad in 1980, there was no family or party waiting for us. Yet this city was home. With the help of friends, we founded the Hyderabad Book Trust, a publishing house that Specializes in low-cost books. working mostly with leftists and Ambedkarites. It worked like a drug against my depression! woon became the face of HBT and I still am. Yet I could not…………….

    599.00
    Add to cart
  • Maha Bharathamlo Mutyalu
  • Mahodayam
  • Management

    Management

    పరిచయం

    రెండువందల సంవత్సరాలకు పూర్వం, పారిశ్రామిక విప్లవం జరిగిన తొలి సంవత్సరాలలో, ప్రపంచంలో అత్యధికభాగం పేదరికంతో అలమటిస్తూ ఉండేది. ఇవాళ కూడా పలు ప్రపంచ దేశాలు పేదరికంలోనే మగుతున్నాయి. గత రెండువందల సంవత్సరాలలో ఆవిరియంత్రం, విద్యుత్తు కనుగొనడంతో ప్రారంభమైన సాంకేతిక విప్లవం ద్వారా ఇవాళ మనకు అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానం, పరికరాలు అందుబాటులో ఉంటున్నాయి. హై టెక్నాలజీ – పాశ్చాత్య ప్రపంచంలోని పేదరికాన్ని చాలావరకు తగ్గించి, మానవ చరిత్రలోనే ఎవరూ ఎన్నడూ ఊహించలేనన్ని సంపదలను చాలా మందికి సృష్టించిందని చెప్పబడుతోంది.

    అయితే, నిజానికి అది టెక్నాలజీ వల్ల మాత్రమే సాధ్యం కాలేదు. అది టెక్నలాజికల్ రెవల్యూషన్ సాంకేతిక విప్లవం కాదు; యాజమాన్య విప్లవం మేనేజీరియల్ రెవల్యూషన్. ప్రగతి గొప్పగా పెల్లుబికడానికి బాధ్యులు, కారణమైనవారు ఎంటర్ ప్రైజెస్లోనూ, సంస్థలలోనూ అన్ని స్థాయుల్లోని మేనేజర్లు. మేనేజిరియల్ డెవలప్మెంటును అనుసరించే టెక్నాలజీ ఎల్లప్పుడూ

    నడిచింది.

    కావడానికి

    ఈ పుస్తకంలో నేను, మరింత ఎక్కువ ప్రభావశీలుడైన ఎఫెక్టివ్ మేనేజర్ నికి మీరు ఉపయోగించదగ్గ ఇరవైఒక్క కీ ఐడియాస్ కీలక అంశాల ఈ వివరించబోతున్నాను. ఈ సబెక్ ఎందుకు ముఖ్యంగా సంవత్సరాల నా అధ్యయనంలో వందలాది పుస్తకాలు చదివాను; బిజినెస్ డిగ్రీ

    తరబడి నా అధ్యయనంలో………..

    150.00
    Add to cart
  • Manasuku MaroVepu

    Manasuku MaroVepu

    నా కథల్తో పాటు…

    ‘గతంలో, అంటే అరవై ఏళ్ళ క్రితం జన జీవితంలో ఇంతటి విపరీత వేగం లేదు. స్థిరత్వం, స్తిమితం ఉండేవి. సమాజంలో ఒకళ్ళనొకళ్ళు పట్టించు కోటం ఎక్కువగా ఉండేది. విలువల్లో మార్పు రావటానికి చాలాకాలం పట్టేది. మెజారిటీ జన అభిప్రాయం అంటూ ఒకటి బలంగా ఉండేది. ఎవరైనా అనుభవంతో ఏదైనా చెపితే చాలామందికి నచ్చేది. ఎక్కువ మంచితనం, దానికన్నా తక్కువగానే చెడుతనం ఉండేవి. అన్ని వయసుల వాళ్ళలో సంతోషం కనిపించేది.. ముఖ్యంగా వృద్ధుల్లో,

    పిల్లల్లో, ఎవరేనా ఇంటికి వస్తే, ఆ కలిసి మెలిసి గడిపే జీవితం పండుగలా ఉండేది. ఇరుగు పొరుగు, బంధువులకన్నా దగ్గరగా ఉండేవారు. అధికారం, పద్ధతులు, నియమనిబంధనల కన్నా, ఆప్యాయతది పైచెయ్యిగా ఉండేది. వెరసి జీవితంలో జీవం ఉండేది.

    ఈనాడు అవన్నీ పలచబడిపోయాయి. ప్రస్తుతం మనం జీవిస్తున్నది. వేరే ప్రపంచం. ఎవరికీ దేనికీ ఖాళీ లేదు. ఓపిక లేదు. స్తిమితంగా తినరు. | సుఖంగా సంసారం కూడా చెయ్యరు. వాళ్ళది కాని వేరే బతుకే చాలామంది బతుకుతున్నారు. యవ్వనంలో ఉన్న ఆడ, మగ మధ్య అవసరమే తప్ప, ఆకర్షణ కరువవుతున్న దౌర్భాగ్యదశ.

    ఆ రోజుల్లో దుఖాన్ని వెతికి పట్టుకుని కథలు రాశాం. ఒకరి దుఖం పది మందికి తెలిస్తే, జీవితం మెరుగుపడుతుందన్న నమ్మకంతో రాశాం. ఇప్పుడు దుఖాన్ని కాదు, సుఖాన్ని, సంతోషాన్ని వెతికి పట్టుకోవాల్సి వస్తోంది. ఆమె………….

    275.00
    Add to cart
  • Margadarshakulu- Maharshulu
  • Matruthvam

    Matruthvam

    డాక్టర్ ఆలూరి విజయలక్ష్మి వైద్య సాహిత్య రంగాలలో సుప్రసిద్ధులు. గైనకాలజీ మరియు ఆబెట్రిక్స్ నిపుణులైన వీరు కాకినాడలో “విజయలక్ష్మి నర్సింగ్ హోమ్” ప్రారంభించి గత 38 సంవత్సరాలుగా వైద్య సేవలందిస్తున్నారు. వైద్య రంగంలోనే కాక, సాహిత్య రంగంలో కూడా ప్రసిద్ధి గాంచిన వీరి రచనలు – “మీరు ప్రేమించలేరు”, “మాకీ భర్త వద్దు”, “పేషంట్ చెప్పే కధలు”, “జ్వలిత” – కధానికా సంపుటాలు : ‘సజీవ స్వప్నాలు’, ‘చైతన్య దీపాలూ’, ‘ప్రత్యూష పవనం’, ‘వెలుతురు పువ్వులు’ – నవలలు : ‘మన దేహం కధ’, ‘కౌమార బాలికల ఆరోగ్యం’ – వైద్య పరిజ్ఞానానికి సంబంధించిన రచనలు : ‘వైద్యడు లేని చోట’, ‘మనకు డాక్టరు లేని చోట’, ‘రక్తం కధ’ – అనువాదాలు ఉన్నాయి.

    ‘డా. ఆలూరి విజయలక్ష్మి రచనలు’ అను అంశంపై నాగార్జున యూనివర్సిటీ తెలుగు విభాగం విద్యార్ధిని పరిశోధనా పత్రాన్ని సమర్పించి ఎమ్.ఫిల్. డిగ్రీ పొందారు.

    డాక్టర్ ఆలూరి విజయలక్ష్మి అనేక సుప్రసిద్ధ సాహితీ సంస్థల నుండి, సామాజిక సంస్థలనుండి ఎన్నో సాహితీ పురస్కారాల్ని, సామాజిక సేవా పురస్కారాల్ని పొందారు.

    తెలుగు పాఠకులకు డాక్టర్ విజయలక్ష్మిగారు ఇచ్చిన మరో వినూత్న కానుక – ‘మాతృత్వం : ప్రసూతి సమస్యలు – సలహాలు’. ఈ పుస్తకం గతంలో అశేష పాఠకుల ఆదరణపొంది పలు ముద్రణలు పొందింది. ఇప్పుడు మీ చేతిలో ఉన్నది మరెన్నో మార్పులు, చేర్పులతో కూడిన పరిస్కృత ముద్రణ.

    – ఆలూరి విజయలక్ష్మి

    200.00
    Add to cart
  • Mee Medaduki Padunenta - మీ మెదడుకు పదునెంత

    Mee Medaduki Padunenta – మీ మెదడుకు పదునెంత

    నేటి బాలసాహిత్య నిర్మాతలలో వాసాల నరసయ్యగారొకరు. వీరు కరీంనగర్‌ జిల్లా చౌలమద్దిలో 1942లో జన్మించారు. మెట్‌పల్లిలో చదివారు. స్కూలు మాస్టారుగా ఉద్యోగజీవితం ప్రారంభించి, పోస్టు మాస్టారుగా రిటైరయ్యారు. విద్యార్ధిగా ఉన్నప్పుడే 1955లో ”సాగంధికాహరణము” వీధి నాటకం రచించారు. 1958 – 1960 వరకు స్కూల్‌ మాగజైను ‘అభ్యుదయవాణి’కి సంపాదకత్వం నెరిపారు.
    పిల్లల మాసపత్రికల్లోనూ, దిన, వార పత్రికల్లోనూ బాలల కథలు, పొడుపు కథలు, గేయాలు, గ్రంథసమీక్షలు, చాలా వ్యాసాలతోపాటు అనేక గ్రంధాలు వెలువరించారు.

    40.00
    Add to cart
  • Nalugukalla Mandapam

    Nalugukalla Mandapam

     నరేంద్ర కథావస్తువులు, ఇతివృత్త నిర్వహణ పైపైకి సరళంగా కనిపిస్తాయి. కానీ లోలోపలి పొరల్లోకి తొంగి చుస్తే అవి సంక్లిష్టమైనవి. చాల సంబద్దమైనవి. కొన్ని అసంబద్దమైనవి. సమకాలీన భారతదేశభాష సామజిక సంస్కృతులు, చరిత్ర అంత సంకీర్ణమైనవి.

                                                                                                        -కేతు విశ్వనాథరెడ్డి.

    290.00
    Add to cart