-
-
Sirikakolanu Chinnadi
0₹90.00ఇది రాయలనాటి తెలుగునాటి సంస్కృతి, ప్రజాజీవన ధోరణి ప్రతిబింబించే కథ.
స్థలం కృష్ణానది తీరస్థమై ఆంధ్రవిష్ణు క్షేత్రంగా చరిత్రలో వాసికెక్కిన శ్రీకాకుళం.
ఆ ఊళ్లో ప్రతి వైకుంఠ ఏకాదశికి తిరునాళ్లు – కాముని పున్నమ అని దవన పున్నమ అని ప్రసిద్ధి గాంచిన శృంగార రాత్రికి నటవిటరాసిన జన సందోహమంతా తరలివచ్చి తనివితీరా పొరలి వెళ్లే పోతుగడ్డ.
అక్కడొక సానివాడ. అందొక రంగాజమ్మ.
ఆమె వయసు మళ్లిన వాడ వదిన- ఆమెకు అందాలరాశి, భక్తికి వారాసి అయిన అలివేణి గారాల కూతురు. కళలూ, కావ్యాలూ అన్ని నేర్చిన చిరుజన. మువ్వను కవ్వించడం, మువ్వగోపాలుని నవ్వించడం ఆమె ఇష్టక్రియ.అమెకొక అక్క. పేరు చంచల.
-
-
-
Sraavani
0₹275.00అదొక మహోజ్వల మహాయుగం.
నేటికి రెండు వేల సంవత్సరాల నాటి ఆంధ్రుల పరాక్రమ గాధ
ఇంకా స్పష్టంగా చెప్పాలంటే క్రీస్తుశకం 78వ సంవత్సరం.
శక కర్త, శక హర్త అయిన శాలివాహన యుగపురుషుడు
గౌతమీపుత్ర శాతకర్ణి మొత్తం భారతదేశాన్ని పరిపాలిస్తున్న కాలమది.
నేటి గుంటూరు జిల్లాలోని అమరావతి వారి రాజధాని.
ఆనాటి ఆంధ్రుల సాహిత్యానికి సంస్కృతీకి.
నాగరికతకు అద్దం పట్టిన నవల శ్రావణి.
ఇదొక గద్య ప్రబంధం.
షడ్రసోపేతమైన విందు భోజనం.
నవరసభరితమైన వచన మహాకావ్యం.
-
SREE DATTATREYA GURUCHARITRA
0₹300.00SREE DATTATREYA GURUCHARITRA
శ్రీ దత్తాత్రేయ మహాత్మ్యమ్ అనే పేరుతో సుమారు అయిదువేల శ్లోకాల గ్రంథం శకాబ్దం 1818 లో అంటే క్రీ. శ. 1896 లో ముద్రితమయ్యింది. అప్పటినుంచీ భారతదేశంలో అనేక కుటుంబాలవారికి ఇది పారాయణ గ్రంథమయ్యింది. దీని ముగింపులో – “ఇదం పుస్తకం బెళగాంవాఖ్యపుర్యాo సావంతోపాహ్యయేన అబాజీరామచంద్ర ఇత్యనేన స్వకీయ ‘శ్రీరామతత్త్వప్రకాశాఖ్య’ ముద్రణాలయే ముద్రయిత్వా ప్రకాశ్యం నీతమ్’ – అని పెద్ద అక్షరాల్లో ఉంది. తాళపత్రగ్రంథాల పద్ధతిలో అడ్డంగా అచ్చోత్తించిన గ్రంథమిది. దీనిలో అక్కడక్కడా కొన్ని శ్లోకాలకు లఘుటీకకూడా ఉంది. పుటలో పైన క్రిందా ఈ టీకను సన్నటి అక్షరాల్లో ముద్రించారు.
– ఆచార్య బేతవోలు రామబ్రహ్మం -
Sri Bhagavadgeeta – శ్రీ భగవద్గీత By Tadanki Venkata Lakshmi Narasimharao
0₹300.00Sri Bhagavadgeeta – శ్రీ భగవద్గీత By Tadanki Venkata Lakshmi Narasimharao
-